Home » karnataka
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారును మరో వాహనం ఢీ కొని నలుగురు హైదరాబాదీలు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కొప్పల జిల్లా బడ్నేకుప్ప వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలి
కాంతార సినిమా చూశాకే తనకు కర్ణాటక సంస్కృతి గొప్పతనం తెలిసొచ్చిందని ఆయన అన్నారు. ఈ ఏడాది చివర్లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా అమిత్ షా రాష్ట్రంలో �
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది మేలోపే జరగాల్సింది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి మే 24వ తేదీతో ముగియనుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికలు 5 నుంచి 6 నెలలు ఆలస్యంగా జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికలు 2018లో జరిగాయి. ఆ ఎన్నికల అ�
‘ఆత్మనిర్భర్ భారత్’ ద్వారా దేశంలోనే సొంతంగా ఆయుధాలు, హెలికాప్టర్ల వంటివి తయారు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హెచ్ఏఎల్ సంస్థ హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది. ఈ ఫ్యాక్టరీని ప్రధాని మోదీ జాతికి
రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక�
బెంగళూరు, కెంపగౌడ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో నిందితుల దగ్గరి నుంచి 18 అరుదైన జీవుల్ని డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏడుగురు ప్రయాణికులు లగేజీలో తరలిస్తుండగా అధికారులు గుర్తించారు. న
కర్ణాటకలో అమిత్ షా పర్యటించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండవసారి. శనివారం హుబ్బలి, బెలగావి జిల్లాల్లో పర్యటిస్తారు. గత ఏడాది డిసెంబర్ 30, 31 తేదీల్లో ఆయన మాండ్యా జిల్లా, బెంగళూరు పర్యటన నిర్వహించారు. ఈసారి కిత్తూరు-కర్ణాటక ప్రాంతం అని కూడా పిలువబ�
కాగినేలే మహాసంస్థాన కనక గురు పీఠాధిపతి ఈశ్వరానందపురీ స్వామీజీ వేదికపై మాట్లాడుతుండగా ఆయన చేతి నుంచి మైకును లాగేసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై. నిన్న ఈశ్వరానందపురీ స్వామీజీతో కలిసి ఓ కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. ఈ సం
కర్ణాటక రాజకీయాల్లో బీఆర్ఎస్ చిచ్చు
సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ మండిపడ్డారు. సిద్ధరామయ్య చేసిన చౌకబారు వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ సంస్కృతిలో భాగం కాదని వ్యాఖ్యానించారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు మోదీ వ్యక్తిత్వం ఏంటో తెలుసన