Home » karnataka
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు
ఈ వ్యాఖ్యలు చేసింది కేంద్ర ప్రహ్లాద్ జోషి. ఈయనకు ఇలాంటి వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ఇక మరికొద్ది రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే రాష్ట్రంలోని ప్రజలకు 200 యూన�
కర్ణాటక, కోలార్ జిల్లాకు చెందిన బీజేపీ ఎంపీ మునిస్వామి బుధవారం ఒక ఎగ్జిబిషన్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి అక్కడి స్టాళ్లను సందర్శించారు. అయితే, అక్కడ ఒక స్టాల్లో మహిళా వ్యాపారి బట్టలు విక్రయిస్తోంది. కానీ, ఆమె ఆ సమయంలో నుదు�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూస�
ఢిల్లీలో మేం ఏం చేశామో ప్రజలకు తెలుసు. ఢిల్లీ-పంజాబ్లో నిజాయితీగా పని చేస్తున్నాము. కర్ణాటకలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. కర్ణాటకలో ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతోంది. రాష్ట్రంలో డబుల్ ఇ�
ఓ వధువు పెళ్లికి ముందు తన ముఖానికి వెరైటీ మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన వరుడు ఈమెతో పెళ్లి నాకొద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది.
బీజేపీ ఎమ్మెల్యే మాదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మాదల్. అతడు రాష్ట్ర సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్గా ఉన్నాడు. ప్రశాంత్ లంచాలు తీసుకుంటున్నట్లుగా అతడిపై ఒక వ్యక్తి కర్ణాటక లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అవినీతి కేసులన�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు 200 శాతం ఉన్నాయంటూ టీచర్ల వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ షేర్ చేసిన ఓ ప్రభుత్వ టీచర్ చిక్కుల్లో పడ్డారు. కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలోని భానాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమశేఖర�