Home » karnataka
Corona Cases:కరోనా సెకండ్ వేవ్ విసురుతున్న సవాల్కు దాదాపు అన్ని రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. వైరస్ ఉధృతికి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. నైట్ కర్ఫ్యూలు, ఆంక్షలు ఏ మాత్రం సరిపోవడంలేదు. మహారాష్ట్రలో పరిస్థితి మరింత భయానకంగా మారుతోంది. కర్ణాటక
భారత్పై కరోనా భీకర దాడి కొనసాగుతోంది. లక్షా...రెండు లక్షలు..దాటి... రోజు వారీ కేసులు మూడు లక్షల దిశగా దూసుకుపోతున్నాయి. నిమిషానికి 190 పాజిటివ్ కేసులు భారత్లో నమోదవుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే ఈ వారంలోనే 3లక్షల పాజిటివ్ కేసులు నమోదవడం
జనతా దళ్ సెక్యూలర్(JDS) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మరోసారి కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
Lord Hanuman Birth Place Dispute : ఆంజనేయుడు ఆంధ్రుడే అంటోంది టీటీడీ. కానే కాదు.. కన్నడిగుడే అంటోంది కర్ణాటక. ఇద్దరిలో ఎవరి వాదన నిజం? కలియుగ దైవం వెంకటేశ్వరుడు కొలువై ఉన్న పవిత్ర క్షేత్రంలోనే హనుమంతుడు జన్మించాడా? పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి? చ
మహిళలు బాలికల రక్షణ కోసం ఎన్ని చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా వారిపై దాడులు అరాచకాలు మాత్రం తగ్గటంలేదు. ప్రతి రోజ దేశంలో ఎక్కడో ఒక చోట వారిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
Singer Mangli Dhoom dham In Bypoll Campaign Karnataka : కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి రాథోడ్ మస్కి నియోజకవర్గంలో థూమ్ థామ్ చేస్తోంది. బీజేపీ పార్టీ తరపును ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఉగాది పర్వదినాన మంగ్లీ మస్కి నియోజకవర్గంలో తన ఆటపాటలతో ఓట�
సెల్ఫీ మోజు ఎందరినో బలితీసుకుంటుంది. సెల్ఫీ తీసుకునే సమయంలో చుట్టుపక్కల ఏముందో గమనించకపోవడంతో చాలామంది ప్రమాదాల బారినపడి మృతి చెందుతున్నారు. తాజాగా సెల్ఫీ మోజులో పడి ఓ ప్రేమజంట ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.
సాధారణంగా ప్రభుత్వ బడులు అంటే.. అందరికీ చులకనే. ఏ పేరెంట్స్ కూడా సర్కారీ బడులవైపు చూడరు. తమ పిల్లలను అక్కడ చేర్చాలంటే ఆలోచిస్తారు. దీనికి కారణం ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు ఉండవని, బోధనా విధానం సరిగా ఉండదని, నాణ్యమైన విద్య అందదని, టీచర్�
తమ ఇంటి ఆడపడుచు భ్రమరాంబకు సారె సమర్పించాలని.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన కన్నడిగులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు.