Home » karnataka
నవ వధువరులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రము మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకోగా.. భార్య ఆత్మహత్య కేసులో అరెస్టైన భర్త జైల్లో ప్రాణాలు తీసుకున్నాడు.
COVID-19 కేసుల పెరుగుదల కారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు ఉంటుందని శుక్రవారం
కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని యడియూరప్ప సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఐటీ హబ్ నుంచి కరోనా క్లబ్గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థార�
నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్త
oxygen shortage దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందగా..తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత సహా ఇతర కారణాలతో 24 గం�
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త ఆమెకు నచ్చచెప్పాడు. అలాంటి పనులు మానుకోమని... బుద్ధిగా కాపురం చేసుకుందామని బతిమాలాడు. అది ఆమెకు నచ్చలేదు. భర్త మాటలు పెడచెవిన పెట్టిన భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు. సహనం నశించిన భర్త, భార్యను �
కర్ణాటకలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. కొవిడ్ మృతదేహాలతో శ్మశానవాటికలు కిక్కిరిసిపోతున్నాయి.
Lemon Juice: కరోనా ఉదృతి పెరుగుతున్న వేళ ప్రజలు అనేక రకాల ఆహారాలు తీసుకుంటున్నారు. ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం పండ్లను అధికంగా తింటున్నారు. ఇక తేనే నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని చాలామంది సేవిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ ఉపాద్యాయుడు చేసిన పని తన ప్రా�