Home » karnataka
Groom Marries Both Siblings : ఒకే ముహూర్తానికి ఇద్దరు తోబట్టువులను పెళ్లి చేసుకున్నాడో ఓ యువకుడు. వీరిద్దరూ అక్కా చెల్లెళ్లు కావడం విశేషం. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే..అసలు ఆ యువకుడు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు ? కర్ణాటక రా�
MLA Dance: దేశంలో సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని అన్ని ఆసుపత్రులు కరోనా రోగులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల బెడ్ల కొరత ఉంది. పలు చోట్ల ఆక్సిజన్ కొరత ఇంకా తీరలేదు. ఇక ఇదిలా ఉంటే క
నవ వధువరులు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటక రాష్ట్రము మైసూరు జిల్లాలో చోటుచేసుకుంది. వరకట్న వేధింపులు తట్టుకోలేక నవవధువు ఆత్మహత్య చేసుకోగా.. భార్య ఆత్మహత్య కేసులో అరెస్టైన భర్త జైల్లో ప్రాణాలు తీసుకున్నాడు.
COVID-19 కేసుల పెరుగుదల కారణంగా కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో రెండు వారాల లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు ఉంటుందని శుక్రవారం
కర్ణాటకలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో సంపూర్ణ లాక్డౌన్ విధించాలని యడియూరప్ప సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఐటీ హబ్ నుంచి కరోనా క్లబ్గా మారిపోయింది బెంగళూరు. దేశంలో మరే నగరంలో లేని దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అక్కడ పాజిటివిటీ రేటు ఏకంగా 55శాతం నమోదైంది. అంటే వంద మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తే అందులో 55 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థార�
నదుల్లోకి చెత్తా, చెదారం వేయడం నేరం. చాలా రాష్ట్రాల్లో ఈ రూల్ ఉంది. అయినా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. ఇప్పటికీ చాలామంది అదే పని చేస్తున్నారు. చెత్త, చెదారాన్ని, వ్యర్థాలను నదుల్లోకి విసురుతున్నారు. కరోనా మహమ్మారి దేశంలో కల్లోలం సృష్టిస్త
oxygen shortage దేశంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగుల మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందగా..తాజాగా కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత సహా ఇతర కారణాలతో 24 గం�
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త ఆమెకు నచ్చచెప్పాడు. అలాంటి పనులు మానుకోమని... బుద్ధిగా కాపురం చేసుకుందామని బతిమాలాడు. అది ఆమెకు నచ్చలేదు. భర్త మాటలు పెడచెవిన పెట్టిన భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు. సహనం నశించిన భర్త, భార్యను �