Home » karnataka
దొంగలు తాము దోచుకున్న సొత్తు పోలీసుల కంటపడకుండా ఎదో ఓ చోట దాచుకుంటారు. అయితే ఓ దొంగమాత్రం ఏకంగా పొట్టలో దాచుకున్నాడు. కానీ అతడి ప్లాన్ బెడిసికొట్టడంతో బంగారం పోలీసుల చేతిలోకి వెళ్ళింది.
కరోనా కట్టడికి దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. లాక్ డౌన్ కారణంగా దూరప్రాంతాలకు వెళ్లే ప్రజా రవాణా నిలిచిపోయింది. దూరప్రాంతాలకు వెళ్ళాలి అంటే సొంతవాహనాల్లోనే వెళ్తున్నారు.
నియోజకవర్గంలోని కొవిడ్ పేషెంట్లలో స్ఫూర్తిని నింపేందుకు హొన్నాలీ ఎమ్మెల్యే రేణుకాచార్య అతని భార్య సుమా రేణుకాచార్య కలిసి కొవిడ్ కేర్ సెంటర్ బయట డ్యాన్స్ చేశారు. కర్ణాటకలోని దేవంగిరి జిల్లా న్యామతి కొవిడ్ కేర్...
Aashritha V Olety is India 1st woman flight test engineer : భారతీయ ఎయిర్ఫోర్స్లో ఇకనుంచి ఏ విమానం కొనాలన్నా..పనులు మొదలు పెట్టాలన్నా..విమానాన్ని క్షుణ్ణంగా పరీక్షించి దానికి OK చేయాల్సిన బాధ్యత అంతా ఆమెదే. ఆమెనే భారతదేశ తొలి మహిళా ఫ్లయిట్ టెస్ట్ ఇంజినీర్ ఆశ్రిత వి. ఓలేటి. భా
మనిషిలో మానవత్వం కనుమరుగు అవుతోంది. పాపం, జాలి, దయ అనేవి కనిపించడం లేదు. చావు బతుకుల్లోనూ కాఠిన్యంగా వ్యవహరిస్తున్నారు. సాటి మనిషి కళ్ల ముందు తీవ్ర గాయాలతో పడి ఉన్నా, ప్రాణాపాయంలో ఉన్నా కాపాడేందుకు ముందుకు రావడం లేదు. పైగా, ఫొటోలు తీసి పైశాచి�
people Attended at funeral of a horse : రోజురోజుకు కరోనా కేసులు..మరణాలు పెగుతున్న క్రమంలో ఏమాత్ర భయం, బాధ్యతా లేకుండా ఓ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్న ఘటన కర్ణాటలకోని బెళగావిలో చోటుచేసుకుంది. బంధువులు చనిపోయినా అంత్యక్రియలకు అతికొద్దిమంది మాత్రమే పాల్గొనాలని ర�
కర్నాటకలో లాక్డౌన్ పొడిగించారు. మే 10 నుంచి కొనసాగుతున్న లాక్ డౌన్ మే 24 తో ముగుస్తుంది.
ఒకే సారి.. ఒకే మండపంలో ఒకే ఇంట్లోని ఇద్దరు అక్కాచెల్లెళ్లను పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని వివాహం చేసుకున్నందుకు కాదు..
తీరంలో అలజడి
తౌటే తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో భారీనష్టం వాటిల్లింది. కేరళలో సముద్రం ముందుకు రావడం, అలల ఉధృతికి వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.