KAROLINA MARIN

    క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయిన సింధు

    January 25, 2019 / 01:52 PM IST

    ఇండోనేషియా రాజధాని జకర్తాలో శుక్రవారం(జనవరి 25, 2019)  జరిగిన ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓడిపోయింది. కేవలం 37 నిమిషాల్లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ చేతిలో 11-21, 12-21 తేడాతో సింధు ఓడిపోయింది. ఇప

10TV Telugu News