Home » Kartarpur corridor
భారత, పాకిస్థాన్ సరిహద్దుల్లో వరదలు తగ్గడంతో మంగళవారం కర్తార్ పూర్ కారిడార్ యాత్ర పున: ప్రారంభం అయింది. పాకిస్థాన్లోని చారిత్రాత్మక గురుద్వారా దర్బార్ సాహిబ్ను గురుదాస్పూర్ జిల్లాలోని గురుద్వారా డేరా బాబా నానక్తో కలుపుతూ కర్తార్పూ�
పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో పాక్ ఆర్మీ చీఫ్ ను కౌగలించుకుని విమర్శల పాలైన సిద్ధూ..తాజాగా పాక్ ప్రధానిని పెద్దన్న అంటూ
సిక్కులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం(నవంబర్-17,2021)నుంచి కర్తార్పూర్ కారిడార్ను తిరిగి తెరవాలని మోదీ సర్కార్
అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించటంపై దాయాది దేశం పాకిస్తాన్ మంత్రులు ఆగ్రహంతో ఉన్నారు. ఓ వైపు కర్తార్పూర్ కారిడార్ను ప్రారంభిస్తూ మరో వైపు సున్నితమైన అయోధ్యపై తీర్పు ఎలా ఇస్తారని పాకిస్త
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రానికి చేరుకున్నారు. సిక్కు మతస్థాపకుడు గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం పంజాబ్ చేరుకున్న మోడీకి పంజాబ్ గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి �