Karti Chidambaram

    INX Media case: మనీలాండరింగ్ కేసులో కార్తీ చిదంబరం సహా పలువురి నుంచి రూ.11.04 కోట్లు సీజ్

    April 18, 2023 / 09:08 PM IST

    INX Media case: చిదంబరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా(INX Media)లో విదేశీ పెట్టుబడులను స్వీకరించడంలో మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

    సుప్రీంలో కార్తీ చిదంబరానికి ఊరట

    January 17, 2020 / 12:53 PM IST

    ఐఎన్ ఎక్స్ మీడియా , ఎయిర్ సెల్ మ్యాక్సిస్  మనీ  ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కోంటున్న కార్తీచిదంబరంకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది.  సుప్రీం కోర్టులోడిపాజిట్ చేసిన 20 కోట్ల  రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

    దేశంలో కొత్తగా మందిరాలు, మసీదులు అవసరం లేదు

    November 10, 2019 / 02:13 AM IST

    అయోధ్య విషయంలో సంచలన తీర్పు వచ్చిన క్రమంలో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం రామ జన్మ భూమి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొత్తగా ఆలయాలు, మసీదులు, చర్చ్‌లు, గురుద్వారా నిర్మించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో పూజలు, ప్రార్థన

    జైల్లో చిదంబరం : మొదటి రోజు..ముభావంగా

    September 6, 2019 / 03:29 PM IST

    మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన కేంద్రమాజీ మంత్రి చిదంబరం..తీహార్ జైల్లో ముభావంగా గడుపుతున్నారట. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఎదుర్కొంటున్న చిదంబరం..ఇప్పుడు ఏ గదిలో అయితే ఉన్నారో..అందులోనే ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా ఏడాది క్రితం గడపడం వ

    కార్తీ చిదంబరంకు చోటు :10మందితో కాంగ్రెస్ మరో జాబితా విడుదల

    March 24, 2019 / 01:26 PM IST

    లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మరో జాబితాను ఆదివారం(మార్చి-24,2019) కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లోని మూడు,మహారాష్ట్రలోని నాలుగు,కర్ణాటకలోని ఒకటి,జమ్మూకాశ్మీర్ లో ఒకటి,తమిళనాడులో ఒక లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ�

    చట్టంతో ఆటలొద్దు..కార్తీ చిదంబరంపై సుప్రీం సీరియస్

    January 30, 2019 / 07:14 AM IST

    ఎయిర్ సెల్- మాక్సిక్ ఒప్పందం, ఐఎన్ఎక్స్ మీడియా కేసుకి సంబంధించి మార్చి 5,6,7,12 తేదీల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరవ్వాలని కార్తీ చిదంబరంను బుధవారం(జనవరి 30,2019) సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కార్తీపై సుప్రీం సీరియస

10TV Telugu News