Home » kashi
యాంకర్ అనసూయ తన ఫ్యామిలీతో కలిసి వారణాసి వెళ్లింది. వారణాసి ఘాట్ల వద్ద భక్తి తన్మయత్వంలో మునిగి పోయింది. కాశీ విశ్వనాథ్ మందిరాన్ని సందర్శించుకుంది. వారణాసిలో షాపింగ్ కూడా చేసింది. బెనారసీ శారీస్ కొనుక్కుంది.
హీరోయిన్ సాయి పల్లవి తాజాగా తన ఫ్యామిలీతో కలిసి కాశీ వెళ్ళింది. అక్కడ పూజలు నిర్వహించి, భజనల్లో పాల్గొంది. కాశీలో అభిమానులకు సెల్ఫీలు ఇచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాశి ఖన్నా తన బర్త్ డే ను పేరెంట్స్ తో కలిసి పవిత్ర కాశీలో జరుపుకుంది.
తాజాగా నటి, మాజీ మంత్రి రోజా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, సుజాత జంటతో కలిసి కాశీ వెళ్లి విశ్వేశ్వరున్ని దర్శనం చేసుకుంది. రాకేష్ కాశీలో సందడి చేస్తున్న పలు ఫోటోలను ఇలా షేర్ చేసారు.
ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
భారతీయ ఆధ్యాత్రికమ రాజధాని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పవిత్ర గంగా నదీ ఒడ్డున ఏర్పాటు చేసిన టెంట్ సిటీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు.
గంగా నదితో మొదలై.. బ్రహ్మపుత్రను ముద్దాడి.. మధ్యమధ్యలో ఇతర నదీపరిహాక ప్రాంతాలను పలకరించుకుంటూ ప్రయాణానికి సిద్ధమైంది ప్రపంచంలోనే అతి పెద్ద రివర్ క్రూయిజ్... గంగా విలాస్.. జనవరి 13 నుంచి అందుబాటులోకి రాబోతోంది. దేశంలో ఎన్నో క్రూయిజ్లున్నా అంత�
కాశీ విశ్వనాథ్ టెంపుల్, జ్ఞానవాపి మసీదు అంశాల్లో బీజేపీ ప్రమేయమే లేదని తేల్చి చెప్పింది బీజేపీ. సోమవారం బీజేపీ విడుదల చేసిన అధికారిక స్టేట్మెంట్ లో ఆ విషయం ఆయా అంశాలను పరిశీలిస్తున్న కోర్టులకే వదిలేసినట్లు పేర్కొంది.
ప్రధాని మోదీ వారణాసి పర్యటనపై యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ(SP)చీఫ్ అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు
త్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోని కాశీవిశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదుపై ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) చేస్తున్న సర్వేపై అలహాబాద్ హైకోర్టు