Home » kashi vishwanath temple
కాశీనాథుని ఆశీస్సులతో కూటమి గెలుస్తుందని పవన్ ధీమా
కాశీ విశ్వేశ్వరుడికి ‘మిల్లెట్స్’ లడ్డు.. ఈ ప్రసాదానికి ‘శ్రీ అన్న’ప్రసాదంగా పేరు పెట్టారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయంలో గొడవ జరిగింది. ఆలయ సిబ్బందికి, భక్తులకు మధ్య తోపులాట జరిగింది. ఆలయ గర్భగుడి వద్ద హారతి కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడికి దిగారు.
కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి ఈ నెల 21న ఈ విచారణ జరగనుంది. గత మే నెలలో జ్ఞానవాపి మసీదులో శివలింగంలాంటి ఒక ఆకృతిని అధికారులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ ఆకృతిని అక్కడ ఫౌంటేన్గా వినియోగిస్తున్నారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మథుర, బృందావన్, వింధ్యవాసిని ధామ్, నైమిశారణ్య ధామ్ వంటి ఆలయలు కూడా తెరపైకి వస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన ‘కాశీ విశ్వనాథ్’ ఆలయ కారిడార్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే...ఈ కారిడార్ ను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాశీ విశ్వనాథ్ ఆలయ �
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఈ రోజు (జూలై 15) ల్యాండ్ కానున్నారు. తన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 744 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తైన అభివృద్ధిపనులను మోదీ ప్రారంభించనున్నారు.
వారణాశిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ్ ఆలయంలో కొత్త రూల్ అమలులోకి రానుంది. ఇకపై కాశీ విశ్వనాథ ఆలయంలో స్పార్ష్ దర్శన్ కి(జ్యోతిర్లింగాన్ని తాకి ప్రార్థించడం) డ్రెస్ కోడ్ పాటించాల్సిందేనని ఆలయ యంత్రాంగం చెబుతోంది. త్వరలోనే ఈ డ్రెస్ కోడ్ విధానాన్