Home » Kashmir valley
జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్ మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడింది.
కశ్మీర్ అనేది కేవలం ఓ డెస్టినేషన్ కాదు. అదో.. ప్రత్యేకమైన అనుభవం. ప్రతి ఒక్కరినీ ఆకర్షించే ఎలిమెంట్.. కశ్మీర్లో ఉంది. ఆల్ఫైన్ అడవులు, నీటి ప్రవాహాల లాంటి వాటితో.. కశ్మీర్ ఇప్పుడు అత్యద్భుతంగా కనిపిస్తోంది.
ప్రాణభయంతో కశ్మీర్ లోయ వదిలిపోతున్నా కశ్మీర్ పండిట్లు.. చివరి పండిట్ మహిళ కూడా జమ్ముకు వలసపోయిన దుస్థితి నెలకొంది కశ్మీర్ లోయలో. ఆమె వలసతో కశ్మీర్ లోయలో పండిట్ల కుటుంబాలు నివసించే ఇళ్లకు తాళాలు వేలాడుతూ కశ్మీర్ భద్రతను వెక్కిరిస్తున్నాయి.
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు మెరుగైన ఆయుధాలు వాడుతున్నట్లు సైనికులు గుర్తించారు. తీవ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను పరిశీలిస్తే కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
కశ్మీర్ లో 10 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడడం కలకలం రేపుతోంది. వీరందరూ ఉగ్రవాద సంస్థ అయిన జైషే మొహమ్మద్ కు చెందిన వారుగా స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు గుర్తించారు. వీరిని
సంఘం ఈద్గా వద్ద..ఇద్దరు స్కూల్ టీచర్లను ఉదయం 11.15 గంటలకు హతమార్చారు. ముస్లిమేతర టీచర్లను స్కూల్ నుంచి బయటకు లాగారు. అనంతరం వారిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.
బాలీవుడ్ లవర్బాయ్ రణబీర్ కపూర్, క్యూట్ హీరోయిన్ అలియాభట్ల ప్రేమ లేదులేదంటూనే పీక్స్లో కనిపిస్తుంది. ఈ బీ-టౌన్ కపుల్ పబ్లిక్ గా తమ రిలేషన్ షిప్ రూట్ మార్చి అధికారికంగా ఒకటి కానున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 2020లో వీరిద్దరూ కశ్మీర్ లో ప�