Home » Kasi Viswanathan
ఐపీఎల్ 2025 సీజన్కు ఇంకా చాలా సమయం ఉంది. అయితే.. ఈ సీజన్కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్నారు.
ధోని భవిష్యత్తు పై చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. కేవలం ఐపీఎల్(IPL) మాత్రమే ఆడుతున్నాడు. ఈ క్రమంలో చెన్నై సీఈఓ కాశీ విశ్వనాథన్ మాట్టాడుతూ ముఖ్యమైన విషయాన్ని వెల్లడించాడు.
IPL చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్ కు చేరుకోకుండానే CSK (చెన్నై సూపర్ కింగ్స్) లీగ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డాడీస్ టీం ఆశలు గల్లంతయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ గెలవడంతోనే ఇ