ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 9 ఏళ్లలో ఒక్క మీడియా సమావేశంలోనూ మాట్లాడలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ పటాన్ చెరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రధాని హోదాలో మోదీ ఒక్క మీడియా సమావేశంలోనూ సమాధాన�
సీబీఐ విచారణపై కేసీఆర్తో కవిత భేటీ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మళ్ళీ కలపాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు నేతలు మండిపడుతున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ... లిక్కర్ స్కామ్ ను పక్కదోవ పట్టించేందుక�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ నిమిత్తం తనకు అందిన నోటీసులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కల్వకుంట్ల కవిత ఇవాళ లేఖ రాశారు. ఆ కేసులో ఫిర్యాదు కాపీతో పాటు ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని సీబీఐని కవిత కోరారు. ఆ తర్వాత విచారణ తేదీని ఖరారు చేయవ
కవిత, బీఎల్ సంతోష్ను తక్షణమే అరెస్ట్ చేయాలి
కవితకు అరెస్ట్ భయం పట్టుకుంది
దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ‘ఢిల్లీ లిక్కర్ స్కాం’కు సంబంధించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. అమిత్ అరోరా రిమాండు రిపోర్టులో ఎన్ఫోర్స్మె�
నిజామాబాద్లో కవితను ఓడిపోయేలా ప్లాన్ చేసింది కేసీఆరే.. తన రాజకీయాల కోసం కేసీఆర్ పక్కా ప్లాన్ ప్రకారమే తన కూతురు కవితి ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారు అంటూ మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ స్కామ్పై బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్
తెలంగాణలో ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్