Home » kavitha
who will become ghmc mayor: బల్దియా పీఠం అధిరోహించేది ఎవరు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న వంటి ప్రశ్న ఇదే. ఫిబ్రవరి 13న ఉదయం 11గంటలకు నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం నిర్వహించ తలపెట్టింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. అదే రోజు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక జరుగుతుం�
wife caught husband: పెళ్లి చేసుకున్నాడు..పెళ్లైన కొద్ది రోజులకే అతడికి భార్య బోరు కొట్టింది. ఇల్లాల్ని వదిలేసి.. ప్రియురాలితో కాపురం పెట్టాడు. అంతటితో ఆగకుండా మరికొందరి మహిళలతోనూ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. న్యాయవాద వృత్తిలో ఉంటూ మోసాల బాట పట్టాడు
kavitha: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన కవితకు ఇప్పుడు కేబినెట్లో చోటు దక్కుతుందా లేదా అనే అంశంపై పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. అధినేత కేసీఆర్ ఆమెకు అవకాశం ఇస్తారా? లేదా? అన్న విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదట. కవితకు మంత్రి ఇవ్వ�
Bathukamma 2020 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే పాటలోనే మహిళల కష్ట సుఖాలు దాగి ఉంటాయి. ఆప్యాయతలు, భక్తి ,భయం, చరిత్ర, పురాణాలు అన్నీ కలగలిసి ఉంటాయి. అందుకే తీరొక్క పూలను అందంగా పేరుస్తూ.. తెలంగాణ నేలప
trs mandava : ఇందూరు పాలిటిక్స్లో మిస్టర్ కూల్ నేతగా పేరు పొందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు భవిష్యత్పై చర్చ మొదలైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ వెలుగు వెలిగిన ఆయన.. గత లోక్సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్లో చేరారు. అది కూడా ఆ పార్టీ అధి
దుబ్బాక ఉప ఎన్నికలపై ప్రతిపక్షాలు కన్నేశాయి. ప్రిస్టీజియస్గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం నిజామాబాద్ వ్యూహాన్ని అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నాయి. అక్కడ అమలు చేసిన వ్యూహం వర్కవుట్ అయితే అధికార ట
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు మినహా అన్ని మూతపడ్డాయి. బార్బర్ షాపులు సైతం తెరవడం లేదు. దాంతో లాక్ డౌన్ సమయంలో హెయిర్ కటింగ్ చేయించుకునే పరిస్థితి లేదు. అందరికి జుట్టు, గడ్డం భారీగా పెరిగిపో
కరోనా భయపెడుతోంది. జనాన్ని బయటకు రావొద్దని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు ఊదరగొడుతున్నాయి. కానీ, అవేవీ తెలంగాణలోని ప్రజాప్రతినిధులకు పట్టినట్టు
ఎంపీగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కేసిఆర్ కూతురు కవిత.. రాష్ట్ర రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు రెడీ అవుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత నామినేషన్ వెయ్యబోతున్నారు. ఇవాళ(18 మార్చి 2020) ఉతయం 11.30 గ�
ఉమ్మడి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఊపులో ఉన్న సమయంలో మధు యాస్కీ గౌడ్ను రెండుసార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనకు సంబంధాలు ఉన్నాయని ఊదరగొట్టే ఆయన సడన్గా కనిప�