Home » KCR Govt
ఈ నెల 15వ తేదీ నుంచే రైతుబంధు నిధులు అందచేయనున్నట్లు, రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 2021, జూన్ 10వ తేదీ వరకు పట్టాదార్ పాస్ పుస్తకం పొంది సీసీఎల్ఏ ద్వారా..ధరణి పోర్టల్ లో చేర్చబడిన రైతుల ఖాతాల్లో�
తెలంగాణలో వారం రోజులుగా కొవిడ్ వ్యాక్సినేషన్ నిలిచిపోయింది. ప్రస్తుతం కరోనా కట్టడితోపాటు, మూడో దశ ముప్పు తప్పాలంటే టీకా ఒక్కటే మార్గమన్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి వచ్చేసింది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కౌంట్ డౌన్ మొదలైంది.. బుధవారం (మే 12) నుంచి 20 గంటల లాక్డౌన్ అమల్లోకి రానుంది. కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణకు లాక్ వేసింది కేసీఆర్ సర్కార్. ఇవాళ ఉదయం 10 గంటల నుంచే లాక్డౌన్ ఆంక్షలు అమల్లోకి రానున్నా�
ఈ నెల 13వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఆలోపే నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 2021, మే 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కేసీఆర్ కీలక నిర్ణయం.. తెలంగాణలో 50 వేల డాక్టర్ల నియామకాలు
ఈటల వివాదంపై టీఆర్ఎస్ మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వంపైనా, సీఎంపైనా విమర్శలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
దేశ వ్యాప్తంగా ఎన్నో ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారాలు వస్తూనే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో సీరియస్ గా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి మేరకు సీరియస్ గా పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలు. భారతదేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగ
ఆర్టీసీ కార్మికులతో చర్చలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. ఆర్టీసీ కార్మికులతో తక్షణమే చర్చలు జరపాలన్న హైకోర్టు ఆదేశాలతో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపట్టింది.