Home » KCR
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు కేంద్ర ఉపరితల రవాణ,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డోలా బాల వీరాంజనేయ స్వామి లేఖ రాశారు.
వచ్చే 20 ఏళ్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు గులాబీ బాస్ కేసీఆర్. భవిష్యత్లో అన్ని వర్గాల వారికి దళితబంధు లాంటి పథకాలు అమలు చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పారు. దళితబంధు మాదిరిగానే త్వరలో అన్ని వర్గాలలోని కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున అందచేస్తామని తెలిపారు.
ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భూమిపూజ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2న కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.
దళిత బంధు ముందున్న సవాళ్లేంటి?
బతుకమ్మ పండుగ కానుకగా మహిళలు, యువతకులకు ఇచ్చే చీరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డుల్లో పేరు నమోదై ఉండి, 18 ఏళ్లు న
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
కేసీఆర్ టార్గెట్ హుజూరాబాద్ కాదా?
హుజూరాబాద్పై కేసీఆర్ ఫుల్ ఫోకస్..!