Home » KCR
యాదాద్రి పనులు పరిశీలించనున్న సీఎం కేసీఆర్
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుపై టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో మోత్కుపల్లి గులాబీ కండువా కప్పుకున్నారు.
గురు, శుక్ర, శని, ఆదివారాల్లో వ్యాక్సినేషన్ నిలిపివేస్తున్నట్లు తెలిపింది ప్రభుత్వం. సోమవారం నుంచి యధావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
భద్రాచలంలో ఐదు గ్రామాల అంశంపై మళ్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరగుతోంది.
వరిసాగు తగ్గించాలి.. టీ - సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణ సీఎం కేసీఆర్ హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్ వార్ మరో మలుపు తీసుకుంది. తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రేవంత్రెడ్డిపై న్యాయపోరాటానికి దిగారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ బీజేపీలో జోష్ కనిపిస్తోంది. నిర్మల్ లో నిర్వహించిన తెలంగాణ విమోచన సభ సక్సెస్ కావటంతో ఇక తగ్గేదే లేదు అంటున్నారు.
వరి.. వద్దే వద్దు.!
సీఎం కేసీఆర్ ఈ నెల 27 తేదీన దళితబంధు పథకంపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షలు నాలుగు జిల్లాలకు చెందిన మంత్రులు హాజరు కానున్నారు.