Home » KCR
గత నెలలో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. తెలంగాణ మంత్రిమండలి ఆయనను నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేసి�
బహిరంగ సభలకు సిద్ధమవుతున్న సీఎం కేసీఆర్
మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి అహ్వాహించారు. ఆయనతోపాటు మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరారు. కాగా హుజురాబాద్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి…మాజీ మంత్రి ఈటల �
రూటు మార్చిన సీఎం కేసీఆర్.. పార్టీ బలోపేతమే లక్ష్యం
’దళిత బంధు పథకం’పై కుండబద్ధలు కొట్టిన కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాడి కౌశిక్రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముహుర్తం కూడా దాదాపుగా ఫిక్స్ చేసుకున్న కౌశిక్ రెడ్డి, బుధవారం(21 జులై 2021) మధ్యాహ్నం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ సమక్షం
తెలంగాణలో ప్రజల బాగోగుల కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టామని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చెప్పారు.
ఇకపై ఉద్యోగ నియామకాలకు ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రగతి భవన్లో సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలపై విస్తృతంగా చర్చించింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న నేతలను కలిసి తిరిగి పార్టీలో యాక్టీవ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.