Home » KCR
టీటీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన ఎల్. రమణ సోమవారం టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోనున్నారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రమణకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నారు.
సచివాలయంలో పని చేసే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా ఇంతవరకు పదోన్నతులు కల్పించకపోవటం శోచనీయం అని ఆయన అన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ ప్రజలను మోసం చేస్తున్నాయని.. మాయమాటలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలం వెళ్లబుచ్చుతున్నాయని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే ఎన్నికల్లో కాంగ్రె�
తెలంగాణ రాష్ట్రంలో 2018ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానం మేరకు 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్ వచ్చేనెల నుంచి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈమేరకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసినట్లు వెల్లడించారు.
నదీ జలాల పంపకం విషయంలో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామాహేశ్వర రావు అన్నారు.
తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ పెంచేందుకు కసరత్తు పూర్తైంది. దీనికి సంబందించిన ఫైల్ సీఎం కేసీఆర్ వద్దకు చేరింది. సీఎం అంగీకరిస్తే ఆగస్టు 1 తేదీ నుంచి నూతన ధరలు అమల్లోకి రానున్నాయి.
తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో జిల్లాకు కోటి రూపాయల చొప్పున, హైదరాబాద్ మినహా 32 జ�
పెండింగ్ ప్రాజెక్టులపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్
గులాబీ శ్రేణుల్లో జోష్.. అభివృద్ధి పనులకు శ్రీకారం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక భరోసా అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు పధకం నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ పధకం కింద రైతులకు రూ. 5000 పెట్టుబడి మద్దతు అందుతుంది.