Home » KCR
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు నిన్న సాయంత్రమే హైదరాబాద్ కు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రి రేవన్న, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నా�
టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి వరంగల్ తూర్పు నియోజక వర్గంలో హమాలీలు, పేదలకు మద్యం బాటిళ్లు, కోళ్లను పంచిపెట్టారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో ఆ సంతోషంలో రాజనాల శ్రీహరి మమాలీలందరినీ లైనులో నిలబెట్�
తెలంగాణ పోరాటం చేసినప్పుడు తనను కూడా అవహేళన చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని స్మరించుకుని ముందుకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ఆవరణలో 16 అడుగుల
దేశంలో జాతీయ పార్టీని ప్రారంభించాలని ఏర్పాట్లు చేసుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో టీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశం జరపనున్నారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ జిల్లాల అధ్యక్షులు ఇందులో పాల్గొంటారు. ఇవాళ మధ్యాహ్న
టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఉండాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడం, ఫెడరల్ వ్యవ
హుజూరాబాద్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో ‘దళిత బంధు’ అంటూ ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెట్టారని, ఇప్పుడు మునుగోడులో ఉప ఎన్నిక వస్తే ‘గిరిజన బంధు’ అంటూ మరోసారి ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇవాళ కిషన
ఉప్పల్ స్టేడియంలో రేపు జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల విషయంలో వివాదం రాజుకోవడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాజీ ఎంపీ వివేక్ స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. కవితను హె�
Super Punch : లడాయికి సిద్ధం
‘‘ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన దశాబ్దకాలంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం ఎగిసిపడింది. సమస్యను పరిష్కరించాల్సిన ఆనాటి కేంద్రప్రభుత్వం అందుకు భిన్నంగా సాచివేత ధోరణిని అవలంభించింది. తెలంగాణ ప్రజల న్యాయమైన ఆకాంక్షను పట్టించుకోకుండా గా�
స్వాతంత్ర్యానికి పూర్వం భారత్ లో అనేక ప్రాంతాలు వేర్వేరు పాలకుల చేతుల్లో ఉండేవని అన్నారు. స్వదేశీ సంస్థానాలు వేర్వేరు సమయాల్లో భారత్ లో విలీనం అయ్యాయని చెప్పారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి పోరాటం మరవలేనిదని అన్నారు. రాచరి�