Home » KCR
మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితపై అవినీతి ఆరోపణలు వస్తుండడంతో వారి తండ్రి, సీఎం కేసీఆర్ భయపడుతున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన�
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ గద్దె మీద ఎగిరేదీ మన జెండానే అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ నిజామాబాద్లో పర్యటిస్తున్న ఆయన.. నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, అనంత
బ్రహ్మస్త్ర ఈవెంట్ క్యాన్సిల్ అయిన తెల్లారే బండ్ల గణేష్ లవ్ యు కేసీఆర్, మీరు టైగర్ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకే బండ్ల గణేష్ అలా ట్వీట్ చేశాడు, బండ్ల గణేష్ పవన్ అభిమాని అంటూ.............
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు తెలంగాణ శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇందులో కేసీఆర్ మంత్రులతో కల�
ఈ నెల 6వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు అసెంబ్లీ సెషన్స్ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేంద్రానికి వ్యతిరేకంగా పలు తీర్మానాలు చేసే అవకాశం ఉంది.
తెలంగాణ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానంలో ఉందని, రైతు రుణ మాఫీ కూడా ఇంకా పూర్తి కాలేదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్. రాష్ట్రాలు చేసే అప్పుల గురించి ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని ఆమె గుర్తు చేశారు.
కేసీఆర్ బీహార్ పర్యటనపై కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణను వదిలేసి కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో ఎందుకు పర్యటిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కేసీఆర్ బిహార్ పర్యటనను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేసీఆర్ నేల విడిచి సాము చేస్తున్నారని విమర్శించారు.
తెలంగాణలో అమరులైన జవాన్ల కుటుంబాలకు సీఎం కేసీఆర్కు కనిపించడం లేదా అని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. జవాన్ల మరణాలను కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని లేఖలో విమర్శించారు.
బిహార్ ప్రభుత్వంలో సైతం జేడీయూ, ఆర్జేడీలతో కాంగ్రెస్ పార్టీ పోత్తులో ఉంది. అంతే నితీశ్ పరోక్షంగానైనా కాంగ్రెస్తో పొత్తులోనే ఉన్నారు. అయినప్పటికీ ఆ పార్టీని కాదని ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో బీజేపీయేతర కాంగ�