Home » KCR
అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఆమెకు 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేస్తారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని పలు ప్రాం�
మునుగోడులో ముక్కోణపు పోటీ.. మునిగేదెవరు..? తేలేదెవరు..?
తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని... తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.
తనను ప్రధానమంత్రిని చేస్తే దేశం దశ,దిశ మార్చి చూపిస్తా అని ప్రజాశాంతి పార్టీ అద్యక్షుడు కేఏ పాల్ హామీ ఇచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తన నివాసంలో ఇవాళ సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై వారిరువురు చర్చించారు. వారిద్దరి మధ్య దాదాపు గంట సేపు చర్చలు జరిగాయి. దేశంలో నెల
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఈరోజు సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. రేపు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసి అభినందినలు తెలుపనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్ను కలవబోతున్నారు.
కేసీఆర్ నిర్లక్ష్యానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ బలి
తెలంగాణపై కేసీఆర్,కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని టీపీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అన్నారని యాన చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. అంతర్జాతయ కుట్రల వల్లే వరదలు వచ్చాయనడంలో అర్థం లేదని ఆయన చెప్పారు.