Home » KCR
ఆగస్టు 15వ తేదీలోపు విభజన హామీలు అమలు చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కేంద్రాన్ని హెచ్చరించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బిహార్లోని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా ఇతర విపక్ష నేతలతో స్వయంగా ఫోనులో
తెలంగాణలో వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండడంతో వరద సహాయచర్యల వేగవంతానికి ఆదేశించారు. అక్కడికి అదనంగా రక్షణ సామగ్రి తరలించాలని చెప్పారు. హెలి
ముందస్తు ఎన్నికలకు సిద్ధమా? అంటూ సీఎం కేసీఆర్ చేసిన సవాల్ పై కాంగ్రెస్ సీనియర నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అన్నారు.
తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా వ్యూహానికి కమలనాధులు స్కెచ్ వేస్తున్నారు. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ముఖ్య నేతలకు బీజేపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో లాక్ చేసేందుకు పక్కా వ్యూహాలు పన్నుతున్నారు. సీఎం కేసీఆర్ కూ చెక్ పెట్
కేసీఆర్ ప్రభుత్వం అవినీతి చేసిందో లేదో విచారణ జరిపితే తేలుతుందని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు స్వాగచతం చెపుతారు.
ప్రధాని సభతో తెలంగాణలో చరిత్ర సృష్టిస్తాం. ఈ సభకు కేసీఆర్ సర్కార్ అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణపై బీజేపీ పాలసీని మోదీ ఈ సభ ద్వారా ప్రకటించబోతున్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. తుక్కుగూడలో జరిగిన అమిత్ షా సభను �
ఇచ్చిన హామీల గురించి అడిగితే పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో పిల్లలు తమకు కావాల్సిన హక్కులు, అవసరాల గురించి అడిగితే పోలీసులతో అణగదొక్కేందుకు ప్రయత్నించారు. టీఆర్ఎస్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదు. �
ప్రతిపక్షాల సమావేశానికి టీఆర్ఎస్ హాజరుకాకపోవడం వెనుక కేసీఆర్ కుట్ర దాగి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏను ఓడించే అవకాశం వచ్చినప్పుడు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.