Home » Kedarnath Landslide
కేదార్నాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఐదుగురు యాత్రికులు మరణించారు. కొండచరియలు కారుపై విరిగిపడటంతో అందులో ఉన్న ఐదుగురు యాత్రికులు మృత్యువాత పడ్డారు....
పెద్ద ఎత్తున రాళ్లు, మట్టిపెల్లలు పడటంతో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, దాబాలు కొట్టుకుపోయాయి. అయితే ఆ షాపులు, దాబాల్లో నలుగురు స్థానికులతోపాటు 16 మంది నేపాలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.