Home » Keerthi Suresh
తాజాగా ఈ సినిమా 12 రోజులకు గాను 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయి సర్కారు వారి పాట 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టి............
ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో మహేష్ ని ఇప్పటి వరకు చూడనంత జోవియల్ గా, మాస్ గా చూశాను, చూస్తారు. పరుశురాం సూపర్. మ మ మహేశా సాంగ్.......
ఈ ఈవెంట్ లో రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ''కరోనాలు దాటుకొని ఈ సినిమా ముందుకొస్తుంది. బాబుతో మాకు ఇది నాలుగో సినిమా. ఈ సినిమాలో ఇంటర్వెల్ దగ్గర...
తాజాగా కీర్తి ‘గాంధారి’ అనే ఒక మ్యూజిక్ వీడియో ఆల్బమ్లో నటించింది. దీ రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ సంస్థలు కలిసి గాంధారి అనే మ్యూజిక్ ఆల్బమ్ ని నిర్మించాయి. ఇందులో 'గాంధారి'......
తమన్ ఈ పాట లీక్ పై స్పందిస్తూ.. ''మనసైతే చాలా బాధగా ఉంది. ఆరు నెలలుగా ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాం. రాత్రి, పగలు పని చేశాం. లిరిక్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్, మ్యూజిక్ రికార్డింగ్....
రెండు, మూడు ఫ్లాపులు వస్తే ‘ఐరన్ లెగ్’ అని.. వరుసగా మూడు హిట్లు పడితే ‘గోల్డెన్ లెగ్’ అనే ఇండస్ట్రీలో ఏకంగా డబుల్ హ్యాట్రిక్ దాటేసి మరీ ఫ్లాప్స్ కొట్టిన కీర్తిని ఏమంటారు?..
గత సంవత్సరం దసరా రోజు నాని 'దసరా' సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ గోదావరి ఖని ప్రాంతంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ‘దసరా’ కథ సాగుతుందని సమాచారం. ఈ సారి.......
ఈ సినిమా నిర్మాత శ్రావ్య మాట్లాడుతూ.. ''చిరంజీవిగారిని కలిస్తే ఆయన వస్తానని చెప్పారు, కానీ కోవిడ్ వల్ల రాలేకపోయారు. రామ్చరణ్ను పంపించారు. మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు..
ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ''నేను ఇక్కడకి అతిథిగా రాలేదు. నాన్న గారి తరపున మెసెంజర్ గా వచ్చాను. ఈ సినిమా నిర్మాతలు శ్రావ్యా స్టైలిస్ట్ గా, సుధీర్ డిస్ట్రిబ్యూటర్ గా .......
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గుడ్ లక్ సఖి’. జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు.....