kenya

    Elephant : అడవి దున్నని ఎత్తిపడేసిన ఏనుగు..

    September 4, 2021 / 02:41 PM IST

    సుమారు 500 కేజీల బరువైన అడవి దున్నను ఓ ఏనుగు తన పళ్లతో అమాంతం పైకి లేపి కిందపడేసింది. ఈ ఘటన కెన్యా అభయారణ్యంలో చోటుచేసుకుంది.

    Kunja Rajita : అంతర్జాతీయ వేదికపై ఆదివాసీ ఆడబిడ్డ..నైరోబి అథ్లెటిక్స్‌కు ఎంపిక

    August 12, 2021 / 05:36 PM IST

    అడవిలో పుట్టి అడవిలో పెరిగిన ఆదివాాసీల ఆడబిడ్డ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యింది. కుగ్రామంలో పుట్టిన కుంజా రజిత పట్టుదలతో కెన్యాలో జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. లక్ష్యంవైపు పరుగులు పెడుతోంది..

    నీ క్షేమం మాకు కావాలి : ప్రపంచంలోనే అరుదైన జిరాఫీకి GPS tracker

    November 18, 2020 / 04:24 PM IST

    Kenya  Nairobi GPS tracker to White giraffe : లోకంలో ఎన్ని రంగులు ఉన్నా తెలుపు రంగు ప్రత్యేకతే వేరు. తెల్లని పులి, తెల్లటి నెమలి, తెల్లని నాగు ఇలా తెలుపు చాలా అరుదు..అపురూపం కూడా. అటువంటి ఓ జిరాఫీని అధికారులు చాలా చాలా అపురూపంగా సంరక్షిస్తున్నారు. అది ఏంచేస్తుందో..ఎక్కడు�

    100ఏళ్ల చరిత్ర కలిగిన వృక్షాన్ని వేర్లతో పెకిలించి వేరే చోటుకు తరలించారు… ఎందుకో తెలుసా?

    November 14, 2020 / 03:25 PM IST

    Kenya’s President Saves 100-year-old Fig Tree : కెన్యాలో 100 ఏళ్లనాటి వృక్షం ఒకటి రోడ్డు మధ్యలో ఉంది. అయితే దాన్ని అక్కడి నుంచి తొలగించాల్సిన పరిస్ధితి నెల్కొంది. పర్యావరణవేత్తల ఆందోళనతో అత్తి చెట్టును నరికివేయడానికి వీలు లేదని ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ఆ �

    వింత ఆచారం : పెళ్లి కూతురిపై ఉమ్మివేయడం..అదే ఆశీర్వాదమట

    October 31, 2020 / 03:02 PM IST

    Kenya strange marriage : ప్రపంచ వ్యాప్తంగా ఉండే ప్రజలవి ఎన్నో సంస్కృతులు సంప్రదాయాలు.ఆచారాలు..అలవాట్లు. వింత వింత ఆచారాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇటువంటివి కూడా ఉంటాయా? అనిపిస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో ఈ ఆచారాలు మరింత ఆశ్చర్యానికి గురిచే

    ఘోర విషాదం : కుప్పకూలిన స్కూల్..ఏడుగురు విద్యార్ధులు మృతి

    September 24, 2019 / 05:35 AM IST

    ఆడుతూ..పాడుతూ..స్కూల్ కు వెళ్లిన చిన్నారులు విగతజీవులుగా మారిపోయారు. సోమవారం (సెప్టెంబర్ 23) ఉదయం న  కెన్యా రాజధాని నైరోబీలో  ప్రీసియస్ టాలెంట్ ప్రైమరీ స్కూల్  పైకప్పు కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందా�

    హోటల్‌పై ఆత్మాహుతి దాడి : 15మంది మృతి

    January 16, 2019 / 03:30 AM IST

    నైరోబి : కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌లో  ‘డస్టిట్

10TV Telugu News