Home » Kerala Boat Incident
మృతుల కుటుంబాలకు రూ. 10లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తామని కేరళ సీఎం పినరయి విజయన్ ప్రకటించారు.
కేరళ బోటు ప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.