Home » kerala Nurse Nimisha Priya
కేంద్రం చేతులెత్తేస్తే కేఏ పాల్ చక్రం తిప్పారా? బాధిత కుటుంబానికి రూ.11 కోట్లు బ్లడ్ మనీ ఇచ్చేదెవరు?
కేరళకు చెందిన నర్సుకు యెమెన్ సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. ఉపాధి కోసం యెమన్ వెళ్లి అక్కడే క్లినిక్ ఏర్పాటు చేసుకున్న కేరళకు చెందిన నిమిష ప్రియ అనే నర్సుకు యెమన్ కోర్టు మరణశిక్ష విధించింది