Home » kerala tourism
యూకే నుంచి ఇంజినీరింగ్ బృందం వచ్చి దీనికి మరమ్మతులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
కేరళ అందాలను చూస్తూ, అక్కడి రుచులను ఆస్వాదిస్తూ కొబ్బరి కల్లును ఎంజాయ్ చేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ సాయపడుతుంది అంటున్నారు అక్కడి హోటళ్ల యజమానులు.
దేశంలో 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి