Home » kerala
ఇంకా కరోనావైరస్ భయాలు పూర్తిగా తొలిగిపోలేదు. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. దాన్ని నుంచి ప్రజలు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఇంతలోనే కేరళలో కొత్త వైరస్ కలకలం రేపుతోంది
అసలే కరోనావైరస్ మహమ్మారి భయాలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇప్పుడు వింత వ్యాధులు భయపెడతున్నాయి. జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
స్కూటీపై ఇద్దరు మహిళా ఫోటోగ్రాఫర్లు భారత యాత్ర చేపట్టారు. దారిలో అనేక మొక్కలు నాటుతూ తమ యాత్రను ఈ ఫోటోగ్రాఫర్లిద్దరూ సాగిస్తున్నారు.
కేరళలోని తిరువనంతపురం దూరదర్శన సెంటర్ వాష్ రూంలో సీక్రెట్ కెమెరా కనిపించింది. అది కూడా మహిళల బాత్రూంలో కనిపించడం కలకలం రేపింది. ఆదివారం ఓ మహిళ ఈ విషయాన్ని గుర్తించారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఎంత నిఘా పెంచినా విదేశాల నుంచి గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. బంగారం స్మగ్లింగ్ కు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు. తాజాగా..
నేరస్థుడికి సహాయం చేసి, అతడితో వ్యాపార భాగస్వామిగా ఉన్నందుకు కేరళలో ఓ ఐజీ స్ధాయి అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ పోలీసు అధికారి తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి.
యువతలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్ధానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహిస్తున్నారు.
కేరళలో ఎక్కువగా కనిపించే ‘మనతక్కలి’ మొక్కతో క్యాన్సర్ మందు కనిపెట్టారు శాస్త్రవేత్తలు.
ఆన్లైన్లో మనం ఒకటి ఆర్డర్ చేస్తే.. మరొకటి డెలివరీ చేస్తున్నాయి ఈ-కామర్స్ కంపెనీలు. ఇటీవలి కాలంలో ఇలాంటి తప్పిదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
మ్యారేజ్ సర్టిఫికెట్ కావాలంటే పెళ్లికి ముందు వధూవరులు ఇద్దరు కౌన్సెలింగ్ కు రావాలని మహిళా కమిషన్ స్పష్టం చేసింది.