Home » key posts
సంక్షేమ పథకాలతో అధికారయంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం కేసీఆర్....సీనియర్ అధికారుల బదిలీలపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా కీలక పోస్టుల్లో ఉన్నవారికి స్థానభ్రంశం కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులకు రామమందిర్ ట్రస్టు కీలక పదవుల్లో నియమించింది. ఫిబ్రవరి 19న ఢిల్లీలోని సీనియర్ న్యాయవాది, ట్రస్ట్ అధినేత కె.పరసరన్ నివాసంలో నృత్యా గోపాల్ దాస్ ట్రస్ట్ చైర్మన్, చంపత్ రాయ్ ప్రధాన కార్యదర్శిగా రామమందిర్