Home » key statement
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఫలితాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది.
ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. స్వదేశంలో సైతం తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో అఫ్గాన్ మహిళలు ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా పురుషులు తమ తరగతులు బహిష్కరించడం గమనార్హం. వాస్తవానిక
యుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
పొత్తులపై జనసేన నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. జనసేన-బీజేపీ పొత్తుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది.
ఆ ఇద్దర్ని అప్పగిస్తాం : బోరిస్
80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 816 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్కు సంబంధించి IRCTC తాజాగా కీలక ప్రకటన చేసింది. తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా వచ్చినందుకు నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించనుంది.
Delhi : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై సీరమ్ సంస్థ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వా�