-
Home » key statement
key statement
Polavaram project : పోలవరం కోసం భారీగా నిధులు వస్తున్నాయ్ : బీజేపీ ఎంపీ జీవీఎల్ కీలక ప్రకటన
June 2, 2023 / 12:39 PM ISTఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు పూర్తి ఎప్పటికి అవుతుంది? ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఫలితాలు ఎప్పటికి అందుతాయి? అనే ప్రశ్నలకు కేంద్ర శుభవార్త చెప్పింది.
Afghanistan: యూనివర్సిటీల్లో అమ్మాయిల నిషేధంపై కీలక ప్రకటన చేసిన తాలిబన్
January 10, 2023 / 07:32 PM ISTఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. స్వదేశంలో సైతం తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ‘ఆమె చదువుకోనివ్వండి’ అనే నినాదంతో అఫ్గాన్ మహిళలు ఆందోళన చేపట్టగా, వారికి మద్దతుగా పురుషులు తమ…
Russia Temporary Ceasefire : యుక్రెయిన్ తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన.. తాత్కాలిక కాల్పుల విమరణ
January 6, 2023 / 12:49 AM ISTయుక్రెయిన్ తో యుద్ధంపై రష్యా అధ్యక్షులు పుతిన్ కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని ఆదేశించారు. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు నిర్ణయం…
Janasena : పొత్తులపై జనసేన కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన
June 11, 2022 / 07:30 PM ISTపొత్తులపై జనసేన నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. జనసేన-బీజేపీ పొత్తుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది.
ఆ ఇద్దర్ని అప్పగిస్తాం : బోరిస్
April 23, 2022 / 10:06 AM ISTఆ ఇద్దర్ని అప్పగిస్తాం : బోరిస్
CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన.. 91,142 ఉద్యోగ పోస్టుల భర్తీ, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్
March 9, 2022 / 11:06 AM IST80,039 ఉద్యోగాలకు తక్షణం సంబంధిత శాఖల ద్వారా నోటిఫికేషన్లు ఇస్తున్నామని తెలిపారు. పోలీసు శాఖలో 13,334 ఉద్యోగ ఖాళీలు, విద్యాశాఖలో 13,086 ఖాళీలు ఉన్నాయని తెలిపారు.
Ukraine : యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన
February 28, 2022 / 04:08 PM IST191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 816 సైనిక వాహనాలను ధ్వంసం చేశామని తెలిపింది.
Minister Buggana : ఏపీ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన కీలక ప్రకటన
September 5, 2021 / 09:07 AM ISTఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని, రాబడులు భారీగా తగ్గాయని పేర్కొన్నారు.
Tejas Express Train : తేజస్ ఎక్స్ప్రెస్ రైలు 2గంటలు ఆలస్యం.. రూ.4.5లక్షల పరిహారం
August 25, 2021 / 07:25 AM ISTదేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్ప్రెస్కు సంబంధించి IRCTC తాజాగా కీలక ప్రకటన చేసింది. తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా వచ్చినందుకు నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించనుంది.
కోవిడ్ వ్యాక్సిన్ ధర : ప్రభుత్వానికి రూ.300, ప్రవేటుకైతే రూ.1000లు.. సీరమ్ సంస్థ కీలక ప్రకటన
January 12, 2021 / 04:10 PM ISTDelhi : కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆశతో..ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. దీంతో ఇక కరోనా కష్టాలు తొలగిపోతాయని ఆశగా ఉన్నారు. ఈక్రమంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధరపై…