Home » KGF3
Yash : కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ అయ్యింది. ఊహించని రేంజ్ లో కాసుల వర్షాన్ని కురిపించిన ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంది. ఇప్పటి�
కేజీఎఫ్ వంటి సక్సెస్ తరువాత యశ్ గీతు మోహన్ దాస్ అనే ఒక మలయాళ దర్శకురాలి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడట. ఈ క్రమంలోనే తాజాగా శ్రీలంక వెళ్లినట్లు తెలుస్తుంది.
కేజీఎఫ్ వంటి సక్సెస్ తరువాత యశ్ ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. తాజాగా ఈ హీరో నేషనల్ అవార్డు విన్నర్తో..
2025లో ‘కేజీఎఫ్ -3’ షూటింగ్ను స్టార్ట్ చేయబోతున్నట్టు రివీల్ చేశారు నిర్మాత విజయ్ కిరంగదూర్. 2026లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపాడు. ప్రశాంత్ నీల్ ప్రజెంట్ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాతే............
కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ "కేజిఎఫ్". ఇంతటి ప్రజాదరణ పొందిన ఈ సినిమా సిరీస్ కి కొనసాగింపుగా చాప్టర్-3 కోసం దర్శకుడు నీల్ రెండో భాగంలో కొంచెం లీడ్ ఇస్తూ ముగించాడు. దీంతో ఆడియన్స్ మూడోభాగం ఎప్పుడు ఉండబోతుందన
కన్నడలో తెరకెక్కిన కేజీయఫ్, కేజీయఫ్ చాప్టర్ 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్....
కేజిఎఫ్ 2 క్లయిమాక్స్ లో రాఖీభాయ్ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకుంటాడా..? బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా..? ఇలాంటి ప్రశ్నలతో కేజిఎఫ్ చాప్టర్ 3 ఉంటుందనే హింట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్.
బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన పాన్ ఇండియా చిత్రం కేజీఎఫ్. ప్రశాంతంనీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అన్నిభాషల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘కేజీయఫ్2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది....
అమ్మకిచ్చిన మాట రాఖీ నిలబెట్టుకుంటాడా.. నర్స్ అన్నట్టు వందేళ్లు రాఖీ బ్రతుకుతాడా.. బంగారు గనుల కింగ్ లా దునియాను ఏలేస్తాడా.. ఇప్పుడివే ప్రశ్నలు కేజీఎఫ్ ఫ్యాన్స్ ను వెంటాడుతున్నాయి.