-
Home » KGH
KGH
Vijayasai Reddy : జిన్నా టవర్ పేరు మార్పు కోరే బదులు ప్రత్యేక హోదా అడగండి
ఏపీ బీజేపీ నేతలవి మరుగుజ్జు ఆలోచనలని మండిపడ్డారు. చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Set Fire : విశాఖలో దారుణం.. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది
విశాఖలో ఓ ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా, కేజీహెచ్ ఎమర్జెన్సీ వార్డుకు
Covid-19 : కోవిడ్ బాధితురాలు ఆత్మహత్యాయత్నం
Covid-19 : కోవిడ్ను జయించి లక్షలాది మంది సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళుతుంటే కొందరు మాత్రం మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తనను చూడటానికి కుటుంబ సభ్యులెవరూ రావటం లేదనే కారణంతో విశాఖపట్నంలోని కేజీహెచ్ లో కోవిడ్ బాధితురాలు ఆత
Vizag Covid Patients : విశాఖలో కేటుగాళ్ల చేతివాటం.. కొవిడ్ బాధితుల సెల్ ఫోన్లు, డబ్బులు మాయం
కరోనాతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన రోగులను చూసుకోవాల్సిన ఆస్పత్రి సిబ్బందే.. వారిని నిండా దోచేస్తున్నారు. విశాఖలోని ప్రభుత్వ కోవిడ్ ఆస్పత్రుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ.. సెల్ఫోన్లు, ఖరీదైన వస్తువులు, బంగారం, డబ్బులు.. ఇలా ఏ
Son Sweeper : కన్నతండ్రి కోసం అదే ఆసుపత్రిలో స్వీపర్గా చేరాడు, అయినా ప్రాణాలు కాపాడుకోలేక పోయాడు.. గుండెలు పిండే విషాదం..
కన్నతండ్రిపై ఉన్న మమకారంతో ఓ కొడుకు ఏకంగా స్వీపర్ అవతారం ఎత్తాడు. కుటుంబాన్ని పోషించాలని కాదు... కొవిడ్ బారినపడిన తండ్రి బాగోగులు చూసుకోవాలని. అందుకే ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే పారిశుద్ధ్య కార్మికునిగా చేరాడు. విధుల్లో చేరేపాటిక
Baby Died due to Corona : విశాఖలో విషాదం.. బెడ్ దొరక్క చిన్నారి మృతి
Baby Died due to Corona : విశాఖ కేజీహెచ్ ఆసుపత్రి వద్ద దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలో బెడ్స్ లేక పేషంట్లు నానా పాట్లు పడుతున్నారు. కొవిడ్తో బాధపడుతున్న ఓ చిన్నారికి రెండు గంటలకు పైగానే అంబులెన్స్లోనే చికిత్స అందించినా పాప దక్కలేదు. అంబులె
అరకు యాక్సిడెంట్ బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స..ఇద్దరి పరిస్థితి విషమం
Araku accident victims : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అరకు బస్సు యాక్సిడెంట్ లో గాయపడిన బాధితులకు విశాఖ కేజీహెచ్ లో చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. లత, కృష్ణవేణికి చికిత్స అందిస�
భారత్ లో మొదలైన వ్యాక్సిన్ ట్రయల్స్
కరోనా వ్యాక్సిన్ తయారీలో దేశంలోని అన్ని ఫార్మా సంస్థలకన్నా ముందున్న హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్పై హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. కొవాగ్జిన్ను దేశంలోని 12 ప్రదేశాల్లో తొలిదశలో 375 మందిపై ప్రయోగించినట్�
కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్థిని ఆత్మహత్య
విశాఖపట్నం కేజీహెచ్ లో నర్శింగ్ విద్యార్ధిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బైపీసీ ఫైనల్ ఇయర్ చదివే బేబీ శివలక్ష్మి హాస్టల్ రూమ్ లో ఉరి వేసుకుని మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ కు చేరుకుని పరిస్థితిని �