khaleda zia

    నా హత్యకు వాళ్ళు ప్లాన్ చేశారు…బంగ్లాదేశ్ ప్రధాని సంచలన ఆరోపణ

    August 21, 2020 / 08:12 PM IST

    బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ఆరోపణ చేశారు. 2004లో ఢాకాలో గ్రానేడ్ ఎటాక్ ద్వారా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ తనను హత్య చేయాలనుకున్నారని ఆమె చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపుత�

10TV Telugu News