Home » khammam MP Seat
బీజేపీ కార్యాలయంకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు.. ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారితో భేటీ అయ్యారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానంను టీడీపీకి కేటాయించాలన్న ప్రతిపాదనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో సహా పలువురు సీనియర్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం పార్లమెంట్ సీటు కోసం 500 కార్లతో ర్యాలీగా తరలివచ్చి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దరఖాస్తు చేశారు.
ఖమ్మం ఎంపీ సీటు విషయంలో TRS నేతల్లో అసంతృప్తి నెలకొంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ఎదుట ఆయన అనుచరులు ఆందోళన చేయడం కలకలం రేగింది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు టికెట్ దక్కిన విషయం తెలిసిందే. దీనితో పొంగులేటి అనుచరులు తీవ్ర �