Home » Khammam
కొంతకాలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ..ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఖమ్మం రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్న పొంగులేటిపై మూడు పార్టీలు ఫోకస్ పెట్టాయి.
నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలే
బీజేపీపై మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుందని అభివర్ణించారు.
తెలంగాణ రాజకీయం అంతా ఖమ్మం చుట్టే తిరుగుతోందిప్పుడు. కేసీఆర్ BRS సభ ఖమ్మంలోనే నిర్వహించాలనుకోవటం.. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్, గెలుపు కోసం కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టడం.. కొత్తగా పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల పార్టీ ఆఫీస్ ప్రారంభించడం.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. బుధవారం వైరా మండలం పాలడుగు వద్ద లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
జనవరి 18న బీఆర్ఎస్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటుచేసింది. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరై ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత..ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభ అనేది �
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది.
పోలీస్ ఈవెంట్స్ కొట్టిన తల్లి, కూతురు
ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. లిఫ్ట్ ఓ మహిళ నిండు ప్రాణం తీసింది. ఆసుపత్రిలోని లిఫ్ట్ గుంతలో పడిపోయి ఆమె మరణించింది.
సినిమాల్లోని ఘటనలు కొన్నిసార్లు నిజజీవితంలోనూ జరుగుతుంటాయి. డిటెక్టివ్ సినిమాలో జరిగినట్టుగానే..ఒక్క ఇంజక్షన్తో ఖమ్మంలో హత్య జరగడం అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది. మంచికి పోతే చెడు ఎదురయిన తరహాలో...అడిగిన వ్యక్తికి పోనీలే అని లిఫ్ట్ ఇవ�