Home » Khammam
వార్డుల్లో ఇంటింటికి తిరిగి..ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. పట్టణ ప్రగతిలో అన్ని సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్లకు సూచించారు.
నకిలీలపై పోలీసుల నిఘా
ఖమ్మంలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ శుభ్రం చేసే సమయంలో అందులోని పైపులైన్ లోకి జారిపడి మున్సిపల్ కార్మికుడు మృతి చెందాడు. నయా బజార్ కాలేజీ దగ్గర వాటర్ ట్యాంక్ ను ఈరోజు కొందరు కార్పోరేషన్ సిబ్బంది శుభ్రపరిచే పని చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన రెండు రోజులకే వరుడు అనుమానాస్పద స్ధితిలో మృతి చెందాడు.
ఖమ్మంలోని కమ్మ మహజన సంఘంకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద సంఘంగా పేరుంది. సంఘం ద్వారా పేద విద్యార్థులను ఉచితంగా చదివించడంతో పాటు, పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా కమ్మ మహజన సంఘంలో విబేధాలు నెలకొన్నాయి..
రేషన్ డీలర్ సరఫరా చేసే బియ్యంలో కిలోకు వంద గ్రాముల వరకు ప్లాస్టిక్ రైస్ కలిసి ఉంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ బియ్యంతో చేసిన అన్నం తిన్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది.
పువ్వాడ వేధింపులు, దుర్మార్గాలకు ఖమ్మంలో ఓ పార్టీ కార్యకర్త మృతి చెందాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కులాన్ని అడ్డు పెట్టుకుని పువ్వాడ అజయ్ బతకాలని..
పోలీసుల వేధింపులతోనే సాయి గణేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్ కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం, రామాయంపేట్ ఘటనలపై బీజేపీ పోరుబాట
ఖమ్మం, రామాయంపేట్ ప్రాంతాల్లో జరిగిన ఆత్మహత్యలను కమలనాథులు సీరియస్ గా తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన బీజేపీ కార్యకర్త సాయి గణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు సాక్షాత్..