Home » kia motors
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కొరియన్ కంపెనీ అయిన కియా ఇండియా..ఎలక్ట్రికల్ వెహికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా ఈవీ6 అనే కారు విడుదల చేసింది.
అనంతపురం జిల్లాలోని ప్రముఖ కార్ల కియా పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
తనను చంపేశారని..సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్లో ఫిర్యాదు చేసినా చేస్తాడని..చనిపోయినా..ఆత్మ వచ్చి కంప్లయింట్ ఇస్తుందని..మేనేజ్ చేయడంలో బాబు దిట్ట అంటూ ఫైర్ అయ్యారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఎందుకంటే..కొన్�
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది.
అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్ తరలిస్తున్నారనే దానిపై కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఇవన్నీ అవాస్తవాలంటూ వెల్లడించింది. కార్ల ఉత్పత్తికి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. కియాను తమిళనాడుకు తరలిస్తున్నామన్న వార్తల్లో నిజం �
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
కియా(kia) కార్ల పరిశ్రమ తరలింపు వార్తలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. కియా పరిశ్రమ ఏపీ నుంచి తమిళనాడు తరలిపోతుందని జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు
ఏపీ సీఎం జగన్ అనంతపురంలో పర్యటిస్తారు. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం నాడు జరిగే..కియా మోటర్స్ కంపెనీ గ్రాండ్ ఓపెనింగ్ సెర్మనీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు వ�
రాయలసీమ యువత మార్పును కోరుకుంటోందని.. తెలుగు భాషను పరిరక్షించండి అంటే వైసీపీ వక్రీకరిస్తోందని జనసేనాని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇంగ్లీష్ మీడియం అవసరమే కానీ.. తెలుగు మీడియం లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. తెలుగు మీడియం తీస
కొరియాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ దిగ్గజం కియా మోటార్స్ నుంచి సెల్టోస్ కారు మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఎస్యూవీ కారును దేశీయ మార్కెట్లోకి తీసుకుని వచ్చింది కియా మోటార్స్ ఇండియా. కంపెనీ ఈ కారుతో ఇండియన్ �