కారులో యువతిని కిడ్నాప్ చేసేందుకు కొందరు దుండగులు విఫలయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హరియాణాలోని యమునా నగర్ లో నిన్న ఈ ఘటన చోటుచేసుకుంది. జిమ్ కి వెళ్లిన ఓ యువతి అందులో వ్యాయామం చేసి, బయటకు వచ్చ
ఉత్తర ఢిల్లీ శివారులోని భల్స్వా ప్రాంతంలో గత బుధవారం నాలుగేళ్ల చిన్నారి కిడ్నాప్నకు గురైంది. కార్మికుడి కుటుంబానికి చెందిన చిన్నారి, తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా కిడ్నాపైంది. రాత్రి వరకు పాప కనిపించకపోవడంతో పాప తల్లిదండ్రులు పోలీస్ స్టేష�
కస్టడీలో కీలక విషయాలు వెల్లడించిన నవీన్ రెడ్డి
ఒక వ్యక్తి పెంచుకుంటున్న కుక్క తెగ నచ్చేసింది వాళ్లకు. ఆ కుక్క కోసం చివరకు దాని యజమానినే కిడ్నాప్ చేశారు కొందరు వ్యక్తులు. కుక్కను ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు.
నైజీరియాలో మరోసారి తుపాకులు ఘర్జించాయి. ఓ మసీదులోకి మారణాయుధాలతో చొరబడిని దుండగులు మసీదులోని ఇమామ్ సహా 12 మందిని కాల్చి చంపారు. పలువురిని బందీలుగా తీసుకెళ్లారు.
వెంటనే పోలీసులు బాధితురాలిని ఆసుపత్రిలో చేర్పించడం, సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇంతలో వైద్యులు
పాకిస్తాన్లో హిందూ బాలిక అపహరణకు గురైంది. సింధ్ ప్రావిన్స్ ప్రాంతంలోని, హైదరాబాద్లో ఆమె కిడ్నాపైనట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. హిందూ అమ్మాయిలు కిడ్నాప్ కావడం పదిహేను రోజుల్లో ఇది నాలుగోసారి.
ఆ సమయంలోపు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే ఒప్పందంతో మంత్రిని విడుదల చేశారు. గడువు దాటితే ప్రభుత్వంపై మరిన్ని చర్యలు ఉంటాయని ఉగ్రవాదులు హెచ్చరించారు. ప్రభుత్వం ఆధీనంలో కొంత మంది ఉగ్రవాదలు ఉన్నారు. 2013లో జరిగిన నంగా పర్భాత్ ఉదంతానికి కొన�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ బాలుడిని ఎత్తుకెళ్లింది ఓ యువతి. రైల్వే స్టేషన్ లో తల్లి పక్కన ఉండి ఆడుకుంటున్న ఏడాది బాలుడి వద్దకు వచ్చిన ఓ యువతి అతడిని స్టేషన్ బయటకు తీసుకెళ్లింది. అనంతరం అక్కడ ఉన్న ఆటోలోకి ఆ బాలుడిని ఎక్కించి తీసుక
ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఆయుధాలతో ప్రవేశించిన కొందరు గూండాలు అక్కడ చదువుకుంటున్న అమ్మాయిలను బెదిరించారు. తమతో ఫ్రెండ్షిప్ చేయాలని.. లేకుంటే కిడ్నాప్ చేస్తామని బెదిరించారు. బాధిత విద్యార్థినిలు తొమ్మిదో తరగతి చదువుతున్నారు.