Home » kidneys
అధిక స్థాయిలో రాగికి ఎక్కువ కాలం గురికావడం వల్ల కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలు దెబ్బతింటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు.
మన మూత్రపిండాలకు తగినంత నీరు ఉన్నంత వరకు వాటి పనితీరు సరిగా ఉంటుంది. ఒకవేళ హైడ్రేషన్ మరీ ఎక్కువైపోతే నేరుగా మూత్రపిండాలపై ప్రభావం పడుతుంది. కానీ చాలామంది కిడ్నీల ఆరోగ్యం కోసం నీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. అదే మంచిదని నమ్ముతుంటారు.
ఉప్పు హైబీపీని తెచ్చి పెట్టడమే కాదు, మూత్రపిండాలకు నష్టాన్ని కలిగిస్తుంది. ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఉప్పును మితంగా వేసుకోవాలి. రోజుకు అయిదు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోరాదు.
కరోనా వైరస్ చాప కింద నీరులా చేరుతోంది. తెలియకుండానే మనిషి ప్రాణాలను హరిస్తోంది. శరీరంలోని ప్రధాన అవయవాలపై ముప్పేట దాడి చేస్తోంది. ఒక్క ఊపిరితిత్తులపైనే కాదు.. శరీరంలో పలు అవయవాలపై కరోనా ప్రభావం ప్రమాదకర స్థాయిలో ఉంటుంది. ముందుగా కళ్లు, గొంత�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. కరోనా వైరస్ శ్వాస వ్యవస్థపై ప్రభావం చూపి ప్రాణం తీస్తుందని