Kilari Santoshamma

    కె.ఏ.పాల్ తల్లి కన్నుమూత

    February 11, 2019 / 05:01 AM IST

    విశాఖపట్టణం : క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్‌కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కిలారి సంతోషమ్మ అనారోగ్యంతో బాధపడుతూ విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈమె వయస్సు 78 సంవత్సరాలు. ఈ విషయాన్న�

10TV Telugu News