Home » killed
సదాశివనగర్ లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసుని సవాల్ తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేశారు.
జమ్మూ కాశ్మీర్లో గురువారం ఉదయం లష్కరే తోయిబా ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతం అయ్యాడు.....
గాజాపై ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ల దాడి జరిగింది. ఈ దాడిలో హమాస్ ఎయిర్ చీఫ్ అబూ రకాబా హతం అయ్యాడని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి. వందలాది మంది హమాస్ ముష్కరులు పారాగ్లైడర్లపై ఇజ్రాయెల్లోకి చొరబడి 1,400 మందికి పైగా మరణించారు....
బిర్యానీ కోసం జరిగిన ఘర్షణ ఓ యువకుడి ప్రాణం తీసింది. Biryani Murder - Chennai
డ్రగ్స్కి బానిస అయినా 24 ఏళ్ల యువకుడు మృగంలా మారిపోయాడు. డబ్బులు ఇవ్వడానికి నిరాకరించారని తల్లిదండ్రులు, అమ్మమ్మని మట్టుబెట్టాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఈ దారుణ సంఘటన సంచలనం రేపుతోంది.
బిహార్కు చెందిన శివ్ శంకర్ ముఖియా ఢిల్లీలో ట్యాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడికి ఇప్పటికే పెళ్లై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. అతడికి మూడేళ్లక్రితం సునీత అనే మహిళ పరిచయమైంది. ఆమెకు కూడా పెళ్లైంది. కాగా, సునీత సెక్స్ వర్కర్గా పని చే�
నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.
2019లో పుల్వామా దాడిలో రాజస్థాన్కు చెందిన ముగ్గురు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం తమ హామీని నెరవేర్చలేదని ఆరోపిస్తూ అమరవీరుల సతీమణులు ఆద�
నైజీరియాలోని నైజర్ డెల్టాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ కేంద్రం వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.