killed more than 1

    మొజాంబిక్ పై ఇదాయ్‌ బీభత్సం : వెయ్యికి పైగా మృతులు

    March 19, 2019 / 04:56 AM IST

    జొహాన్నెస్‌బర్గ్‌ :  ఇదాయ్‌ తుపాను దక్షిణాఫ్రికా దేశాలను వణికించేసింది. ఈ ప్రభావం ముఖ్యంగా  మొజాంబిక్‌పై భారీగా పడింది. ప్రజల జీవితాలను అతలాకుతలంచేసేసింది.  గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని.. మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉ

10TV Telugu News