Home » Kinshasa market
రద్దీగా ఉండే మార్కెట్లో హై వోల్టేజ్ కరెంట్ తీగలు తెగి పడి 24మంది మహిళలతో సహా 26మంది దుర్మరణం పాలయ్యాయి.మార్కెట్ లో సరుకులు కొనుక్కుని బస్సు కోసం ఎదురు చూస్తుండగా ఈ దారుణం జరిగింది.