Home » Kishore Chandra Deo
పార్వతీపురం మన్యం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి పోటీ చేశారు కిషోర్ చంద్రదేవ్. ఎన్నికల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారాయన.
అమరావతి: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో నేతల పార్టీ మార్పులు జోరుగా సాగుతున్నాయి. మాజీ కేంద్రమంత్రి కిశోర్ చంద్రదేవ్ తెలుగుదేశం పార్టీలో చేరారు.
కిషోర్ చంద్రదేవ్ .. సీనియర్ పార్లమెంటేరియన్. రాజకుటుంబానికి చెందిన కిషోర్ హస్తానికి హ్యాండ్ ఇచ్చేశారు. ఇక తెలుగుదేశంలో చేరడమే తరువాయి. మరి కిషోర్ చంద్రదేవ్ సైకిలెక్కితే.. టీడీపీకి వచ్చే లాభమేంటీ.. ఉత్తరాంధ్ర అరకు టీడీపీకి ఆయనే దిక్క