Home » Kishtwar
మచైల్ మాతా ఆలయం సముద్ర మట్టానికి సుమారు 2వేల 800 మీటర్ల ఎత్తులో ఉంది. (Jammu Kashmir Cloud Burst)
వాహనం 300 అడుగుల లోతైన లోయలోకి పల్టీలుకొట్టుకుంటూ పడిపోయింది. దీంతో ఏడుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో పదిమందికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం కిష్త్వార్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అతని పేరు షేర్ ఖాన్. అతనో టెర్రరిస్టు. పేరుకు తగినట్లుగానే అతని పేరు చెబితే కశ్మీర్ లోని కిష్టవార్ ప్రాంతం అంతా గడగడలాడేది. కరడు కట్టిన టెర్రరిస్టు కాస్తా దేశభక్తుడిగా మారిపోయాడు. భారతదేశం 74వ గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంలో షేర�
జమ్ముకశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరోసారి జమ్ముకశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్ వార్ లో భూమి కంపించింది.
చింగమ్ నుంచి ఛత్రూకు వెళ్లుండగా మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో బోండా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. ఇక మిగిల