Home » Kodali Nani
ప్రస్తుతం కొడాలి నాని వైసీపీలో ఉండగా రాధ టీడీపీలో ఉన్నారు. వీరిద్దరు కలవడంపైన రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
ఇక్కడి పాట్నర్ పీకే బీజేపీతో చర్చలు జరుపుతున్నారని, బిహార్ నుంచి వచ్చిన మరో పీకే..
పవన్, లోకేశ్, చంద్రబాబు ఇప్పుడు గంటలు మోగిస్తూ యుద్ధభేరి మెదలెట్టినా జగన్ జైత్రయాత్ర పరంపరను ఆపలేరని కొడాలి నాని అన్నారు.
ముఖ్యంగా అవనిగడ్డ, తిరువూరు, విజయవాడ సెంట్రల్, పెడన, బందరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు ఉంటుందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.
దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. వేలాది కోట్ల రూపాయలతో గుడివాడను అభివృద్ధి చేస్తున్న తమను సైకో జగన్, రౌడీ నాని, కబ్జాకోరు, దోపిడీదారుడు అంటూ విమర్శిస్తున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబు పాలనలో జరిగిన ప్రతి అవినీతిలో పురిందేశ్వరికి వాటాలు అందాయని ఆరోపించారు. అప్పుడు నోరు మూసుకున్న పురందేశ్వరి.. జగన్మోహన్ రెడ్డి ఇసుక దోపిడీ అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.
లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు.
గుడివాడ అభివృద్ధి గురించి తప్ప మిగతా అన్ని విషయాలు కొడాలి నాని మాట్లాడుతాడని ఎద్దేవా చేశారు. రోడ్లపై ఉన్న గోతుల్లో పడి ప్రజలు చనిపోతున్నా ఎమ్మెల్యేకు అనవసమని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్యాన్స్ వార్ మధ్యలోకి నటి అనసూయ రావాల్సి వచ్చింది. ఆమె చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.