Home » Kodanda Reddy
ఈ కార్యక్రమానికి సీఎం వెళ్తే బాగుండదనే ఆలోచనతో రైతు కమిషన్ రంగంలోకి దిగిందట. తనకున్న మార్గాల ద్వారా జరుగుతున్న వ్యవహారాన్ని సీఎంవోకు చేరవేశారట.
పార్టీ జెండా పట్టుకుని క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి పని చేస్తున్న పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా యువ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతుల పక్షాన పోరాడుతున్న, అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాల్లో అగ్రగామిగా నిలిచిన
ధరణిని రద్దు చేస్తామంటే కేసీఆర్, కేటీఆర్ పెడబొబ్బలు పెడుతున్నారని అన్నారు.
ధరణిలో లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెబుతోందని అన్నారు.