Home » Kohinoor Diamond
తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ నేడు మీడియాతో మాట్లాడుతూ..
కోహినూర్ను కలిగి ఉండడాన్ని హోదాగా భావించిన రాజ్యాలన్నీ చరిత్రలో కలిసిపోయాయి. బ్రిటన్ రాజవంశానికి చేరిన తర్వాత మహారాణులే దానిని ధరించారు. ఇప్పుడే అది వారసత్వంగా కింగ్ చార్లెస్కు అందింది. ఇన్నాళ్లూ ఎంతో ఆరోగ్యంగా ఉన్న 75ఏళ్ల కింగ్ చార్లెస
బ్రిటన్ రాజు చార్లెస్ III పట్టాభిషేకం కోహినూర్ వజ్రం లేకుండానే పట్టాభిషేకం జరుగనుంది. మరి బ్రిటన్ రాజప్రాసాదం ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది? కోహినూర్ వజ్రం కనిపించకుండానే 70 ఏళ్ల తరువాత తొలిరాజు చార్లెస్ పట్టాభిషేకం ఎందుకు జరుగనుంది? ద�
కోహినూర్ డైమండ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అది మనదే అనే మాట భారత్ జాతి నోట వినిపిస్తుంది. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ పుస్తకంతో.. కోహినూర్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది. మన వజ్రం గురించి.. హ్యరీ తన పుస్తక�
బ్రిటీష్ వలస పాలకులు అత్యధిక సంపద దోచుకున్న దేశాల జాబితాలో భారత్ ముందు వరుసలో నిలుస్తుంది. ఆ సంపద ఇప్పుడు మన చేతిలో ఉంటే ఇండియా రేంజ్ మరోలా ఉండేది. పాలన పేరుతో దశాబ్దాల పాటు భారత్ను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు బ్రిటీషర్లు. బంగారం, వ�
ఎలిజబెత్ మరణం తరువాత ..మా నుంచి దోచుకుపోయిన సొమ్మును మర్యాదగా తిరిగి ఇవ్వండి అంటూ అన్నీ దేశాల ప్రజలను బ్రిటన్ను నిలదీస్తున్నారు. ..కోహినూర్ కోసం భారత్ .. కల్లినన్ వజ్రం కోసం దక్షిణాఫ్రికా ఇలా ఆయా దేశాలు తమ దేశం నుంచి దోచుకుపోయిన సొమ్మును �
ఎలిజబెత్-2 కిరీటంలో పొదిగి ఉన్న వజ్రాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధరించిన కిరీటంలోని వజ్రాలు తమవేనని, వాటిని తిరిగి ఇచ్చేయాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది.
క్వీన్ ఎలిజబెత్..ఆమె గొప్ప పాలకురాలు మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా ! ప్రపంచంలోనే అతి విలువైన ఆభరణాలు ఆమె సొంతం.